ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మేము ‘సిద్ధంగా లేము’ అంటున్న జనం

ABN, Publish Date - Mar 28 , 2024 | 11:04 AM

అమరావతి: ఇన్నాళ్ళు ప్రజలకు దూరంగా పరదాలచాటున తిరిగిన సీఎం జగన్.. ఎన్నికల వేళ మేమంతా సిద్ధం అంటూ 21 రోజుల బస్సుయాత్రకు శ్రీకారం చుట్టారు. అయితే ‘మేము సిద్ధంగా లేము’ అని సొంత జిల్లా కడపలో తొలిరోజే జనం తేల్చి చెప్పారు.

అమరావతి: ఇన్నాళ్ళు ప్రజలకు దూరంగా పరదాలచాటున తిరిగిన సీఎం జగన్.. ఎన్నికల వేళ మేమంతా సిద్ధం అంటూ 21 రోజుల బస్సుయాత్రకు శ్రీకారం చుట్టారు. అయితే ‘మేము సిద్ధంగా లేము’ అని సొంత జిల్లా కడపలో తొలిరోజే జనం తేల్చి చెప్పారు. జగన్ నిన్న గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో కడప విమానాశ్రయం చేరుకుని అక్కడి నుంచి హెలీకాఫ్టర్‌లో ఇడుపులపాయకు వచ్చారు. అక్కడ వైఎస్ ఘాట్ దగ్గర ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ విజయలక్ష్మి పాల్గొన్నారు. అనంతరం ఒంటిగంట 45 నిముషాలకు ఇడుపులపాయనుంచి జగన్ బస్సులో బయలుదేరారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Mar 28 , 2024 | 11:05 AM

Advertising
Advertising