ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కూటమిని చూస్తే జగన్‌కు వణుకు: చంద్రబాబు

ABN, Publish Date - Apr 01 , 2024 | 08:11 AM

కర్నూలు: వైసీపీ పాలనలో ఏపీ సర్వనాశనమైందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. జనం ఆదాయం తగ్గిపోయి ఖర్చులు పెరిగాయని విమర్శించారు. కనీసం తాగునీరు కూడా ఇవ్వలేని అసమర్ధ ముఖ్యమంత్రి అని మండిపడ్డారు.

కర్నూలు: వైసీపీ పాలనలో ఏపీ సర్వనాశనమైందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఆరోపించారు. జనం ఆదాయం తగ్గిపోయి ఖర్చులు పెరిగాయని విమర్శించారు. కనీసం తాగునీరు కూడా ఇవ్వలేని అసమర్ధ ముఖ్యమంత్రి అని మండిపడ్డారు. తాము పొత్తుపెట్టుకుంటే జగన్‌కు నిద్ర పట్టడం లేదని ఎద్దేవా చేశారు. అభివృద్ధి, సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం సహకారం అవసరమని చంద్రబాబు గుర్తు చేశారు. వైసీపీ అభ్యర్థులందరూ పేదవారని జగన్ చెప్పడం విడ్డూరంగా ఉందని ఆయన దుయ్యబట్టారు. మరింత సమాచారం కోసం వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Apr 01 , 2024 | 08:11 AM

Advertising
Advertising