ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కాంగ్రెస్ గూటికి బీఆర్ఎస్ కార్పొరేటర్లు

ABN, Publish Date - Jan 03 , 2024 | 12:09 PM

వరంగల్: అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. తెలంగాణలోనే హైదరాబాద్ తర్వాత అతి పెద్ద కార్పొరేషన్ వరంగల్. ఇక్కడ 66 డివిజన్లు ఉంటాయి.

వరంగల్: అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాలో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. తెలంగాణలోనే హైదరాబాద్ తర్వాత అతి పెద్ద కార్పొరేషన్ వరంగల్. ఇక్కడ 66 డివిజన్లు ఉంటాయి. ఈ నేపథ్యంలో పలువురు కార్పొరేటర్లు కాంగ్రెస్‌లో చేరబోతున్నారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో 6గురు కార్పొరేటర్లు బుధవారం కాంగ్రెస్‌లో చేరబోతున్నారు. తూర్పు నియోజకవర్గంలో కార్పొరేటర్లు కొండా సురేఖ ఆధ్వర్యంలో రేపే మాపో కాంగ్రెస్‌లో చేరబోతున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Jan 03 , 2024 | 12:17 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising