ఏపీపీఎస్సీ మూగనోము..
ABN, Publish Date - Mar 18 , 2024 | 12:41 PM
అమరావతి: ఏపీపీఎస్సీ మూగనోము పట్టింది. 2018 గ్రూప్ 1 మెయిన్స్ రద్దుచేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించిన తర్వాత మౌనముద్ర దాల్పింది. కమిషన్ తీరును ప్రతిపక్షాలు, నిరుద్యోగులు ఎండగడుతున్నా.. మాకేం వినపడదు అన్నట్టుగా కనీసం స్పందించలేని దుస్థితిలోపడిపోయింది.
అమరావతి: ఏపీపీఎస్సీ మూగనోము పట్టింది. 2018 గ్రూప్ 1 మెయిన్స్ రద్దుచేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించిన తర్వాత మౌనముద్ర దాల్పింది. కమిషన్ తీరును ప్రతిపక్షాలు, నిరుద్యోగులు ఎండగడుతున్నా.. మాకేం వినపడదు అన్నట్టుగా కనీసం స్పందించలేని దుస్థితిలోపడిపోయింది. సాధారణంగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో ఏ చిన్న ఆరోపణ, విమర్శ వచ్చినా ఏపీపీఎస్సీ వెంటనే స్పందిస్తుంది. కానీ కీలకమైన గ్రూప్ 1 మెయిన్స్ పేపర్లను అడ్డగోలుగా నచ్చినన్నిసార్లు మూల్యాంకణం చేస్తున్న వ్యవహారం బయటపడడంతో ఆత్మరక్షణలో పడిపోయింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.
Updated Date - Mar 18 , 2024 | 12:41 PM