ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఉద్యమకారులకు ఇచ్చే గౌరవం ఇదేనా?

ABN, Publish Date - Mar 15 , 2024 | 10:21 AM

వరంగల్: బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ టిక్కెట్‌ను స్టేషన్‌గన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కావ్యకు కేటాయించడంపట్ల ఉద్యమకారులు కేసీఆర్‌పై మండిపడుతున్నారు.

వరంగల్: బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ టిక్కెట్‌ను స్టేషన్‌గన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కావ్యకు కేటాయించడంపట్ల ఉద్యమకారులు కేసీఆర్‌పై మండిపడుతున్నారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలు చేసే కడియం కుటుంబానికి సీటు ప్రకటించడం అంటే ఉద్యమకారులను అవమానించడమేనంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమం తర్వాత పార్టీ అభివృద్ధిలో ప్రధానపాత్ర పోషించిన ఉద్యమకారులకు ఇచ్చే గౌరవం ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Mar 15 , 2024 | 10:21 AM

Advertising
Advertising