ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పంటల సాగులో మెళకువలు పాటించాలి

ABN, Publish Date - Jan 12 , 2024 | 12:16 AM

రైతులు పంటల సాగులో మెళకువలు పాటిస్తూ వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారుల సూచనలు పాటించి మంచి దిగుబడులు సాధించాలని ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్‌ టి.లక్ష్మయ్య, మొక్కజొన్న పరిశోధనా కేంద్రం సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ వాణిశ్రీ సూచించారు. గురువారం ఇబ్రంహీపల్లిలో రైతులు సాగు చేసిన కూరగాయలు, కుసుమ పంటలను పరిశీలించి రైతులకు సమగ్ర సస్యరక్షణ యాజమాన్య పద్దతులపై అవగాహన కల్పించారు.

చేవెళ్ల, జనవరి 11 : రైతులు పంటల సాగులో మెళకువలు పాటిస్తూ వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారుల సూచనలు పాటించి మంచి దిగుబడులు సాధించాలని ఏరువాక కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్‌ టి.లక్ష్మయ్య, మొక్కజొన్న పరిశోధనా కేంద్రం సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ వాణిశ్రీ సూచించారు. గురువారం ఇబ్రంహీపల్లిలో రైతులు సాగు చేసిన కూరగాయలు, కుసుమ పంటలను పరిశీలించి రైతులకు సమగ్ర సస్యరక్షణ యాజమాన్య పద్దతులపై అవగాహన కల్పించారు. ఏడీఏ రమాదేవి, ఏవో తులసి, ఏఈవో బాలకృష్ణ, మిర్జగూడ సర్పంచ్‌ బీమయ్య, రైతులున్నారు.

Updated Date - Jan 12 , 2024 | 12:16 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising