ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

గ్రామాల అభివృద్ధికి నిరంతర కృషి

ABN, Publish Date - Jan 18 , 2024 | 11:28 PM

మండలంలోని గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి అన్నారు. గురువారం ఆలంకన్‌గూడ గ్రామంలో ఎంపీపీ నిధులతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు.

సీసీ రోడ్డు పనులు ప్రారంభిస్తున్న ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి

శంకర్‌పల్లి, జనవరి 18: మండలంలోని గ్రామాల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని ఎంపీపీ గోవర్ధన్‌రెడ్డి అన్నారు. గురువారం ఆలంకన్‌గూడ గ్రామంలో ఎంపీపీ నిధులతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ వచ్చాక గ్రామాలు ఎంతో అభివృద్ధి చెందాయని చెప్పారు. గ్రామాల్లోని సమస్యలను తమ దృష్టికి తీసుకు రావాలన్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ గోవిందమ్మ, ఎంపీడీవో వెంకయ్య, సర్పంచ్‌, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 18 , 2024 | 11:28 PM

Advertising
Advertising