ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రైలుకింద పడి యువకుడు మృతి

ABN, Publish Date - Jan 12 , 2024 | 12:01 AM

అనుమానాస్పద స్థితిలో రైలుకింద పడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మేడ్చల్‌ మండలం డబీల్‌పూర్‌ గ్రామ శివార్లలో చోటుచేసుకుంది.

  • అనుమానాస్పద మృతిగా కేసు నమోదు

మేడ్చల్‌ టౌన్‌, జనవరి 11: అనుమానాస్పద స్థితిలో రైలుకింద పడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ ఘటన మేడ్చల్‌ మండలం డబీల్‌పూర్‌ గ్రామ శివార్లలో చోటుచేసుకుంది. మెదక్‌ జిల్లా మనోహరాబాద్‌ మండలం కూచారం గ్రామ జైతురాం తండాకు చెందిన మలావత్‌ అనీల్‌ అనే యుకుడు మంగళవారం రాత్రి తన ఇంట్లో గొడవ పడి ఇంటి బయటికి వెళ్లి తిరిగి రాలేదు. బుధవారం తెల్లవారుజామున డబీల్‌పూర్‌ గ్రామ శివార్లలోని రైలుపట్టాల వద్ద గుర్తు పట్టని విధంగా శవమై కనిపించాడు. దీంతో స్థానికులు రైల్వేపోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు శవపరీక్ష నిర్వహించి మృతుడు మలావత్‌ అనీల్‌గా నిర్ధారించారు. మృతదేహాన్ని గురువారం కుంటుంబసభ్యులకు అప్పగిం చారు. ఈ మేరకు రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Jan 12 , 2024 | 12:01 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising