ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కడుపునొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్య

ABN, Publish Date - Mar 28 , 2024 | 11:57 PM

కడుపునొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు తాండూరు మండలం కరన్‌కోట్‌ ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపారు. వివరాలిలా ఉన్నాయి.

తాండూరు రూరల్‌, మార్చి 28: కడుపునొప్పి భరించలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నట్లు తాండూరు మండలం కరన్‌కోట్‌ ఎస్‌ఐ విఠల్‌రెడ్డి తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని వీరారెడ్డిపల్లి గ్రామానికి చెందిన నాగారం వీరేశం(48) గురువారం కడుపు నొప్పి రావడంతో భరించలేక పురుగులమందు తాగాడు. కుటుంబీకులు వెంటనే తాండూరులోని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడి భార్య నాగమణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Mar 28 , 2024 | 11:57 PM

Advertising
Advertising