ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా కల్యాణ్‌నాయక్‌

ABN, Publish Date - Jan 20 , 2024 | 12:48 AM

బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్‌ జర్పుల కల్యాణ్‌నాయక్‌ను బీజేపీ రా ష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషనరెడ్డి నియమించారు.

కల్యాణ్‌నాయక్‌

బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా కల్యాణ్‌నాయక్‌

దేవరకొండ, జనవరి 19: బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా డాక్టర్‌ జర్పుల కల్యాణ్‌నాయక్‌ను బీజేపీ రా ష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషనరెడ్డి నియమించారు. క ల్యాణ్‌నాయక్‌ 2018లో దేవరకొండ నియోజకవర్గ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేశారు. నియోజకవర్గ బీజేపీ ఇనచార్జిగా పనిచేసి ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తూ పా ర్టీ బలోపేతానికి కృషి చేశారు. తనను గిరిజన మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించినందుకు కల్యాణ్‌నాయక్‌ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషనరెడ్డి, రాష్ట్ర నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు.

Updated Date - Jan 20 , 2024 | 12:48 AM

Advertising
Advertising