ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

8 నుంచి ఎస్‌ఏ- 2 పరీక్షలు

ABN, Publish Date - Apr 02 , 2024 | 04:39 AM

రాష్ట్రంలోని పాఠశాలల్లో 8వ తేదీ నుంచి ఎస్‌ఏ-2 పరీక్షలను నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు షెడ్యూల్‌ను

హైదరాబాద్‌, 1(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని పాఠశాలల్లో 8వ తేదీ నుంచి ఎస్‌ఏ-2 పరీక్షలను నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు షెడ్యూల్‌ను విడుదల చేశారు. ఈనెల 8 నుంచి 19వ తేదీ వరకు ఎస్‌ఏ-2 పరీక్షలను నిర్వహించనున్నారు. 1 తరగతి నుంచి 7వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకు ఉదయం 9 నుంచి 11.30 గంటల వరకు, 8వ తరగతి వారికి ఉదయం 9 నుంచి 11.45 గంటల వరకు, 9వ తరగతి వారికి ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు.

Updated Date - Apr 02 , 2024 | 08:24 AM

Advertising
Advertising