ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పారా క్రీడల్లో తెలుగోళ్ల సత్తా

ABN, Publish Date - Jan 12 , 2024 | 02:03 AM

జాతీయ పారా అథ్లెటిక్‌ చాంపియన్‌షి్‌పలో ముగ్గురు తెలుగు క్రీడాకారులు పతకాలు సాధించారు. గోవాలో జరుగుతున్న ఈ పోటీల్లో గురువారం ముగిసిన హైజంప్‌ టి-44 కేటగిరీ పోటీల్లో...

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): జాతీయ పారా అథ్లెటిక్‌ చాంపియన్‌షి్‌పలో ముగ్గురు తెలుగు క్రీడాకారులు పతకాలు సాధించారు. గోవాలో జరుగుతున్న ఈ పోటీల్లో గురువారం ముగిసిన హైజంప్‌ టి-44 కేటగిరీ పోటీల్లో ఐ.శ్యామ్‌ (గుంటూరు) రజతం సొంతం చేసుకున్నాడు. పోలియో బాధితుడైన శ్యామ్‌ 170 సెంటీమీటర్ల ఎత్తు దూకి ద్వితీయ స్థానంలో నిలిచాడు. అనంతపురానికి చెందిన అంధ క్రీడాకారిణి ఎన్‌.పల్లవి షాట్‌పుట్‌లో రజతంతో మెరిసింది. పల్లవి ఇనుప గుండును 6.13 మీటర్ల దూరం విసిరి రెండో స్థానంలో నిలిచింది. హైదరాబాద్‌ పారా స్ర్పింటర్‌ మోహన్‌ హర్ష 100 మీటర్ల పరుగును 11.25 సెకన్లలో పూర్తి చేసి, కాంస్యం సాధించాడు.

Updated Date - Jan 12 , 2024 | 02:03 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising