ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కొత్త స్టేడియంలోపంజాబ్‌ పోరు ఆరంభం

ABN, Publish Date - Mar 23 , 2024 | 04:22 AM

పంజాబ్‌ కింగ్స్‌ తన పోరును కొత్త స్టేడియంలో ప్రారంభించనుంది. చండీగఢ్‌ శివారులోని ముల్లాపూర్‌ గ్రామంలో

చండీగఢ్‌: పంజాబ్‌ కింగ్స్‌ తన పోరును కొత్త స్టేడియంలో ప్రారంభించనుంది. చండీగఢ్‌ శివారులోని ముల్లాపూర్‌ గ్రామంలో మహరాజా యదవీంద్ర సింగ్‌ ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ స్టేడియం పేరిట పంజాబ్‌ క్రికెట్‌ సంఘం ఈ నూతన స్టేడియాన్ని నిర్మించింది. దాదాపు 33 వేల సీటింగ్‌ కెపాసిటీ కలిగిన, అధునాతన సౌకర్యాలతో కూడిన ఈ స్టేడియంలో శనివారం రిషభ్‌ పంత్‌ నాయకత్వంలోని ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుతో ధవన్‌ సారథ్యంలోని పంజాబ్‌ జట్టు తలపడనుంది. మొదటిసారి అంతర్జాతీయ మ్యాచ్‌కు ఆతిథ్యమిస్తున్న ఈ స్టేడియం ఇకనుంచి పంజాబ్‌ ఫ్రాంచైజీకి సొంత మైదానం.

Updated Date - Mar 23 , 2024 | 04:24 AM

Advertising
Advertising