ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

Bhubaneswar: పూరీ శ్రీక్షేత్రంలో భక్తులకు అందుబాటులోకి శ్రీ జగన్నాథ్‌ కారిడార్‌

ABN, Publish Date - Jan 12 , 2024 | 08:53 AM

భువనేశ్వర్‌: ఒడిశాలో సుప్రసిద్ధ పూరీ శ్రీక్షేత్రంలో కొత్తగా నిర్మించిన పరిక్రమణ మార్గం భక్తులకు అందుబాటులోకి వచ్చింది. శుక్రవారం నుంచి 17వ తేదీ వరకు 'శ్రీ జగన్నాథ్‌ కారిడార్‌' ప్రారంభ వేడుకలు వైభవోపేతంగా జరగనున్నాయి.

భువనేశ్వర్‌: ఒడిశాలో సుప్రసిద్ధ పూరీ శ్రీక్షేత్రంలో కొత్తగా నిర్మించిన పరిక్రమణ మార్గం భక్తులకు అందుబాటులోకి వచ్చింది. శుక్రవారం నుంచి 17వ తేదీ వరకు 'శ్రీ జగన్నాథ్‌ కారిడార్‌' ప్రారంభ వేడుకలు వైభవోపేతంగా జరగనున్నాయి. భక్తుల సౌకర్యాలే ధ్యేయంగా నూతన నిర్మాణాలు, మఠాలు, ఇతర ఆలయాల ఆధునికీకరణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. కారిడార్‌ నిర్మాణ పనులు ఇప్పటికే పూర్తయ్యాయి. ఇందులో భాగంగా శ్రీమన్నారాయణ మహా యజ్ఞం, శ్రీక్షేత్రం నాలుగు ద్వారాల వద్ద వేద పారాయణం, ఉపనిషత్తుల ప్రవచనాలు, భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.

Updated Date - Jan 12 , 2024 | 08:56 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising