ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

స్వల్ప లాభాలతోనే సరి

ABN, Publish Date - Jan 12 , 2024 | 05:45 AM

కార్పొరేట్‌ ఫలితాలు, దేశీయ ఆర్థిక గణాంకాలు, అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు నిరాసక్తత చూపించటం తో స్టాక్‌ మార్కెట్‌...

సెన్సెక్స్‌ 63 పాయింట్లు అప్‌

ముంబై: కార్పొరేట్‌ ఫలితాలు, దేశీయ ఆర్థిక గణాంకాలు, అమెరికా ద్రవ్యోల్బణ గణాంకాలు వెలువడనున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు పెట్టుబడులకు నిరాసక్తత చూపించటం తో స్టాక్‌ మార్కెట్‌ పరిమిత లాభాలతోనే సరిపెట్టుకుంది. సెన్సెక్స్‌ ఒక దశలో 342 పాయింట్లు లాభపడినప్పటికీ చివరికి 63.47 పాయింట్లకే ఆ లాభాన్ని పరిమితం చేసుకుని 71,721.18 వద్ద ముగిసింది. నిఫ్టీ 28.50 పాయింట్ల లాభం తో 21,647.20 వద్ద క్లోజైంది. బీఎ్‌సఈ మిడ్‌క్యాప్‌, స్మాల్‌క్యాప్‌ సూచీలు లాభాలతో ముగిశాయి.

కుప్పకూలిన పాలీక్యాబ్‌ షేరు: విద్యుత్‌ ఉపకరణాల తయారీలోని పాలీక్యాబ్‌ షేరు గురువారం ఏకంగా 21 శాతం పడిపోయాయి. మార్కెట్‌ విలువ రూ.15,485.96 కోట్లు తుడిచిపెట్టుకుపోయి రూ.58,225.57 కోట్లకు పడిపోయింది. ఇటీవల ఈ కంపెనీపై నిర్వహించిన సోదాల్లో రూ.1,000 కోట్ల విలువ గల ‘‘లెక్కల్లో చూపని విక్రయాల’’ను గుర్తించినట్టు ఆదాయపు పన్ను శాఖ ప్రకటించడం ఇందుకు కారణం. బీఎ్‌సఈలో ఈ షేరు 21.08 ు నష్టంతో రూ.3,877.40 వద్ద ముగియగా ఎన్‌ఎ్‌సఈలో 20.50 ు మేరకు దిగజారి రూ.3,904.70 వద్ద ముగిసింది.

Updated Date - Jan 12 , 2024 | 05:45 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising