ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వృద్ధుడి సజీవ దహనం

ABN, Publish Date - Jan 09 , 2024 | 12:28 AM

అగ్ని ప్రమాదంలో ఓ వృద్ధుడు సజీవ దహనమయ్యాడు.

దగ్ధమైన పూరిల్లు

కలిదిండి, జనవరి 8 : అగ్ని ప్రమాదంలో ఓ వృద్ధుడు సజీవ దహనమయ్యాడు. కలిదిండి మండలం మూల్లంక పంచాయతీ పరిధిలోని చినపుట్లపూడికి చెందిన శీలం నాగేశ్వరరావు (75) కుమారులు ఉపాధి నిమిత్తం వేరే ప్రాంతంలో ఉండటంతో ఒంటరిగానే జీవిస్తున్నాడు. ఆదివారం రాత్రి ఆయన తన పూరింట్లో నిద్రిస్తుండగా, షార్ట్‌ సర్క్యూట్‌తో మంటలు ఎగసిపడి సజీవ దహనమయ్యాడు. అతడికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మూల్లంక సర్పంచ్‌ మహదేవ విజయ్‌, వీఆర్వో డేవిడ్‌, పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.

Updated Date - Jan 09 , 2024 | 12:28 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising