ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

వాహనాల్లో తరలిస్తున్న రూ. 4.29 లక్షలు స్వాధీనం

ABN, Publish Date - Apr 03 , 2024 | 12:43 AM

వాహనాల్లో తరలిస్తున్న 4.29 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని ఎస్‌ఐ ప్రియకుమార్‌ తెలిపారు.

కలిదిండి, ఏప్రిల్‌ 2 : వాహనాల్లో తరలిస్తున్న 4.29 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని ఎస్‌ఐ ప్రియకుమార్‌ తెలిపారు. కలిదిండికి చెందిన గంపా రాజేష్‌ బుల్లెట్‌పై మంగళవారం రాత్రి రూ.3,59,960లు, కోరుకొల్లుకు చెందిన చావాకుల వెంకట రాజేష్‌ కారులో రూ.78,500 నగదును తరలిస్తుండగా, మద్వానిగూడెం చెక్‌ పోస్టు వద్ద ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ సహకారంతో పట్టుకున్నామ న్నారు. ఆధారాలు చూపకపోవటంతో నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు.

Updated Date - Apr 03 , 2024 | 12:43 AM

Advertising
Advertising