ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి

ABN, Publish Date - Apr 03 , 2024 | 12:06 AM

చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని కూటమి అభ్యర్థి కె.శ్రీనివాస్‌ అన్నారు.

దత్తిరాజేరు: చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి సాధ్యమని కూటమి అభ్యర్థి కె.శ్రీనివాస్‌ అన్నారు. మంగళ వారం గొబ్యాంలో క్లస్టర్‌ స్థాయి సమావేశం నిర్వహించారు. అంతకు ముందు స్థానికంగా పర్యటించారు. ఆయన వెంట జనసేన ఇన్‌చార్జి మర్రాపు సురేష్‌ ఉన్నారు. గొబ్యాంలో 200 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. ఎంపీటీసీ వంగపండు కృష్ణమూర్తినాయుడు, మాజీ సర్పంచ్‌ వంగపండు ఆలివేణి ఆధ్వర్యంలో వీరంతా చేరారు. వీరికి శ్రీనివాస్‌, సురేష్‌ పార్టీలోకి ఆహ్వానించారు.

Updated Date - Apr 03 , 2024 | 12:06 AM

Advertising
Advertising