ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి

ABN, Publish Date - Mar 29 , 2024 | 12:14 AM

విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతి చెందిన ఘటన కన్నంపేట గ్రామంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు అందించిన వివరాల మేరకు కన్నంపేటకు చెందిన చీపురు ఉమామహేష్‌(40) బుధవారం రాత్రి 9.30 గంటల సమ యంలో వివాహ మండపంలో విద్యుత్‌ పనులు చేస్తుండగా.. ప్ర మాదవశాత్తూ వైరు తగిలి షాక్‌కు గురయ్యాడు.

మక్కువ: విద్యుదాఘాతానికి గురై వ్యక్తి మృతి చెందిన ఘటన కన్నంపేట గ్రామంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసులు అందించిన వివరాల మేరకు కన్నంపేటకు చెందిన చీపురు ఉమామహేష్‌(40) బుధవారం రాత్రి 9.30 గంటల సమ యంలో వివాహ మండపంలో విద్యుత్‌ పనులు చేస్తుండగా.. ప్ర మాదవశాత్తూ వైరు తగిలి షాక్‌కు గురయ్యాడు. స్థానికులు స్పం దించి బొబ్బిలి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ధ్రువీకరించారు. మృతుడికి భార్య లలిత ఉన్నారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ పి.నరసింహమూర్తి తెలిపారు.

Updated Date - Mar 29 , 2024 | 12:14 AM

Advertising
Advertising