ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

భార్యను చంపిన కేసులో యావజ్జీవ శిక్ష

ABN, Publish Date - Jan 12 , 2024 | 12:25 AM

భార్యను చంపిన కేసులో వ్యక్తికి యావజ్జీవ శిక్ష విధించారు. దీనికి సంబంధించి ఎస్‌ఐ రాజేష్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి

సీతానగరం: భార్యను చంపిన కేసులో వ్యక్తికి యావజ్జీవ శిక్ష విధించారు. దీనికి సంబంధించి ఎస్‌ఐ రాజేష్‌ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సీతానగరం మండ లంలోని ఆర్‌.వెంకంపేట గ్రామానికి చెందిన జి.ఈశ్వరరావు 2018లో తన భార్యను హత్య చేసి పరారయ్యాడు. దీనిపై అప్పటి సీఐ డీఎండీ ప్రసాద్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన న్యాయస్థానం నేరం రుజువు కావడంతో నిందితుడు ఈశ్వరరావుకు యావజ్జీవ శిక్షను న్యాయాధికారి దామోదర్‌ గురువారం విధించారు.

Updated Date - Jan 12 , 2024 | 12:25 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising