ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

అరాచక పాలనకు స్వస్తి పలుకుదాం

ABN, Publish Date - Apr 03 , 2024 | 12:05 AM

వైసీపీ అరాచక పాలన నుంచి ప్రజలను కాపాడేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తల సాయమే కీలకమని కూటమి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు.

బొండపల్లి: వైసీపీ అరాచక పాలన నుంచి ప్రజలను కాపాడేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ కార్యకర్తల సాయమే కీలకమని కూటమి అభ్యర్థి కొండపల్లి శ్రీనివాస్‌ అన్నారు. మంగళవారం గరుడబిల్లి జంక్షన్‌ సమీపాన ఒక ఫంక్షన్‌ హాలులో కార్యకర్తలతో బాబు ష్యూరిటీ-భవిష్యత్తుకు గ్యారెంటీపై సమావేశం నిర్వహించారు. మండల మహిళా అధ్యక్షురాలు ముంజేటి పార్వతి, సీనియర్‌ నాయకులు బుచ్చిరాజు, శనపతి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2024 | 12:05 AM

Advertising
Advertising