ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

పోలమాంబ ఆలయ హుండీల లెక్కింపు

ABN, Publish Date - Mar 28 , 2024 | 12:24 AM

శంబర పోలమాంబ ఆలయ హుండీలను బుధవా రం లెక్కించారు.

మక్కువ: శంబర పోలమాంబ ఆలయ హుండీలను బుధవా రం లెక్కించారు. చదురు గుడి ఆలయం లో రూ.6,43,945, వనం గుడిలో రూ.2,24,004 మొత్తం రూ.8,67,951 ఆదాయం వచ్చింది. వెండి 158 గ్రాములు, బంగారం మూడు గ్రామాలు వచ్చింది. హుండీ లెక్కింపు కార్యక్రమానికి పార్వతీపురం మన్యం జిల్లా దేవదాయశాఖ అధికారి, జాతర ప్రత్యేక అధికారి డీవీవీ ప్రసాదరావు, ఆలయ కార్య నిర్వాహణాధికారి వీవీ సూర్యనారాయణ, ఎంపీటీసీ తీల్ల పోలినాయుడు, దాలినాయుడు, పోలీస్‌ సిబ్బంది, గ్రామపెద్దలు పాల్గొన్నారు.

Updated Date - Mar 28 , 2024 | 12:25 AM

Advertising
Advertising