ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

గడ్డివాముల దగ్ధంపై కేసు నమోదు

ABN, Publish Date - Mar 28 , 2024 | 12:12 AM

మండలంలోని జే.గుమడాంలో మంగళవారం మధ్యాహ్నం గడ్డి వాములు దగ్ధమైన ఘటనకు సంబంధించి బాధిత రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ కే.లక్ష్మణరావు బుధవారం తెలిపారు.

బొండపల్లి: మండలంలోని జే.గుమడాంలో మంగళవారం మధ్యాహ్నం గడ్డి వాములు దగ్ధమైన ఘటనకు సంబంధించి బాధిత రైతు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ కే.లక్ష్మణరావు బుధవారం తెలిపారు. గ్రా మానికి చెందిన రైతు మోపాడ శ్రీనివాసరావుకు చెందిన 15 గడ్డివాములు దగ్ధమవడానికి గ్రామానికి చెందిన మిత్తిరెడ్డి మహేష్‌ కారణమని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Updated Date - Mar 28 , 2024 | 12:12 AM

Advertising
Advertising