ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

యువకుడిపై కేసు నమోదు

ABN, Publish Date - Mar 28 , 2024 | 12:09 AM

ప్రేమంచి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మరొకరితో పెళ్లికి సి ద్ధమైన యువకుడిపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ లక్ష్మణరావు బుధవారం తెలిపారు.

బొండపల్లి: ప్రేమంచి, పెళ్లి చేసుకుంటానని నమ్మించి మరొకరితో పెళ్లికి సి ద్ధమైన యువకుడిపై కేసు నమోదు చేశామని ఎస్‌ఐ లక్ష్మణరావు బుధవారం తెలిపారు. దీనికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువతి, శ్రీకాకుళం జిల్లాలోని టెక్కలి మండలం కొండభీమపురం గ్రామానికి చెందిన తుంపల్లి ఢిల్లీశ్వరరావు విజయ వాడలో 2021 సంవత్సరంలో ఒక కంపెనీలో పనిచేసేవారు. ఆ సమయంలో వారిద్దరూ ప్రేమించుకున్నారు. ఈ క్రమంలో పెళ్లి చేసుకుంటానని ఢీల్లీశ్వర రావు నమ్మించాడు. కానీ తనను కాకుండా వేరే యువతితో పెళ్లికి సిద్ధం కావ డంతో బాధిత యువతి పోలీసులను ఆశ్రయించింది. దీంతో కేసు నమోదుచేసి యువకుడిని రిమాండ్‌కు తరలించామని ఎస్‌ఐ తెలిపారు.

Updated Date - Mar 28 , 2024 | 12:09 AM

Advertising
Advertising