ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పూర్తిస్థాయి మౌలిక వసతులు కల్పిస్తాం: గొండు శంకర్‌

ABN, Publish Date - Nov 28 , 2024 | 11:59 PM

పెద్ద పాడులో పూర్తిస్థాయి మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. గురువారం పెద్దపాడులో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు.

పెద్దపాడులో పర్యటిస్తున్న గొండు శంకర్‌

అరసవల్లి, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): పెద్ద పాడులో పూర్తిస్థాయి మౌలిక వసతులు కల్పించి అభివృద్ధి చేస్తామని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. గురువారం పెద్దపాడులో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. కార్యక్ర మంలో మున్సిపల్‌ హెల్త్‌ అధికారి సుధీర్‌కుమార్‌ పాల్గొన్నారు. ఫ అలాగే సింగుపురంలో గురువా రం ఎమ్మెల్యే గొండు శంకర్‌ రైతు భరోసా కేంద్రా న్ని ప్రారంభించారు.

ఫ గార, నవంబరు 28(ఆంధ్రజ్యోతి): రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వం లక్ష్యమని ఎమ్మెల్యే గొండు శంకర్‌ అన్నారు. శ్రీకూర్మంలోని మండల సమాఖ్య ఆఽధ్వర్యంలో గురువారం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు.

Updated Date - Nov 28 , 2024 | 11:59 PM