ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

ABN, Publish Date - Jan 12 , 2024 | 12:25 AM

ఉపాధ్యాయులు పాలనా పరంగా ఎదుర్కొంటున్న పలు సమస్య లను ప్రభుత్వం వెంటనే పరిష్కరింపచేయాలని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర సహాయ అధ్యక్షుడు చింతాడ దిలీప్‌కుమార్‌ కోరారు. గురువారం పిన్నింటిపేటలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అప్పటి సీఎం చంద్రబాబునాయుడు ఉపాధ్యాయ సంఘాల నాయకులతో సమీక్షించి నిర్ణయాలు తీసుకునేవా రని, ప్రస్తుత సీఎం జగన్‌ ఏకపక్ష ఏకవాక్య నిర్ణయాలు తీసుకుని ఇబ్బం దులకు గురిచేస్తున్నారని తెలిపారు.

పోలాకి:ఉపాధ్యాయులు పాలనా పరంగా ఎదుర్కొంటున్న పలు సమస్య లను ప్రభుత్వం వెంటనే పరిష్కరింపచేయాలని ఏపీటీఎఫ్‌ రాష్ట్ర సహాయ అధ్యక్షుడు చింతాడ దిలీప్‌కుమార్‌ కోరారు. గురువారం పిన్నింటిపేటలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ అప్పటి సీఎం చంద్రబాబునాయుడు ఉపాధ్యాయ సంఘాల నాయకులతో సమీక్షించి నిర్ణయాలు తీసుకునేవా రని, ప్రస్తుత సీఎం జగన్‌ ఏకపక్ష ఏకవాక్య నిర్ణయాలు తీసుకుని ఇబ్బం దులకు గురిచేస్తున్నారని తెలిపారు.

Updated Date - Jan 12 , 2024 | 12:25 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising