ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యం: ఎస్పీ

ABN, Publish Date - Nov 25 , 2024 | 11:35 PM

ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని పోలీ సు అధికారులకు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశించారు.

అర్జీదారులతో మాట్లాడుతున్న మహేశ్వరరెడ్డి :

శ్రీకాకుళం క్రైం, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని పోలీ సు అధికారులకు ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించి న ప్రజా ఫిర్యాదుల వేదిక మీకోసంలో 60 వినతులొచ్చా యి. ఈ సందర్భంగా ఎస్పీ కేవీ మహేశ్వరరెడ్డి అర్జీదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు.

Updated Date - Nov 25 , 2024 | 11:35 PM