సస్యరక్షణతోనే కొబ్బరికి మేలు
ABN, Publish Date - Jan 18 , 2024 | 11:51 PM
కొబ్బరిలో సమగ్ర సస్యరక్షణ చర్యలు తీసుకుంటేనే మేలు జరుగుతుందని ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ సుజాత తెలిపారు. గురువారం మండలంలోని బైరిపురం, శిలగాంల్లో పర్యటించారు. ఆయా గ్రామాల్లో రైతులు తీసుకుంటున్న చర్యలపై తెలుసుకున్నారు. కొబ్బరి అభివృద్ధి బోర్డు డైరెక్టర్ కుమార్ వేలు, జిల్లా ఉద్యానవన శాఖాధికారి ఆర్బీ ప్రసాద్, మాధవీలత, చికాప్ చైర్మన్ జోహర్ఖాన్ పాల్గొన్నారు.
కవిటి: కొబ్బరిలో సమగ్ర సస్యరక్షణ చర్యలు తీసుకుంటేనే మేలు జరుగుతుందని ఉద్యానవన శాఖ డిప్యూటీ డైరెక్టర్ సుజాత తెలిపారు. గురువారం మండలంలోని బైరిపురం, శిలగాంల్లో పర్యటించారు. ఆయా గ్రామాల్లో రైతులు తీసుకుంటున్న చర్యలపై తెలుసుకున్నారు. కొబ్బరి అభివృద్ధి బోర్డు డైరెక్టర్ కుమార్ వేలు, జిల్లా ఉద్యానవన శాఖాధికారి ఆర్బీ ప్రసాద్, మాధవీలత, చికాప్ చైర్మన్ జోహర్ఖాన్ పాల్గొన్నారు.
Updated Date - Jan 18 , 2024 | 11:51 PM