ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ప్రశాంత ఎన్నికలకు ప్రజలు సహకరించాలి

ABN, Publish Date - Mar 28 , 2024 | 12:14 AM

త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహ కరించాలని పీలేరు అర్బన సీఐ మోహ నరెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

అగ్రహారం గ్రామస్థులతో మాట్లాడుతున్న సీఐ మోహన రెడ్డి

పీలేరు, మార్చి 27: త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ సహ కరించాలని పీలేరు అర్బన సీఐ మోహ నరెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఎన్ని కల సన్నాహాల్లో భాగంగా బుధవారం ఆయన సీఆర్‌పీఎఫ్‌ బలగాలతో కలిసి మండలంలోని దొడ్డిపల్లె, అగ్రహారం, ఎర్ర గుంటపల్లె పంచాయతీల్లో కవాతు నిర్వ హించారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, ఎన్నికల సమయంలో గ్రామస్థులు సంయమనం పాటించి వ్యక్తిగత దూషణలు, ఆధిపత్య ధోరణిని వీడాలన్నా రు. ఎన్నికల సందర్భంగా ఎలాంటి ఇబ్బంది కలిగినా తమను సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ నరసింహుడు, ఏఎస్‌ఐ హేమసుందర్‌ జెట్టి, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Mar 28 , 2024 | 12:14 AM

Advertising
Advertising