ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

‘నెలాఖరులోగా జొన్న కొనుగోలు’

ABN, Publish Date - Mar 28 , 2024 | 12:09 AM

జిల్లాలో జొన్న కొనుగోలు రిజిష్ట్రేషన్‌లకు ఈ నెల చివరి వరకు అవకాశం ఉందని మార్క్‌ఫెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శేఖర్‌బాబు తెలిపారు.

మిరప పంటను పరిశీలిస్తున్న శేఖర్‌బాబు

వెలుగోడు, మార్చి 27: జిల్లాలో జొన్న కొనుగోలు రిజిష్ట్రేషన్‌లకు ఈ నెల చివరి వరకు అవకాశం ఉందని మార్క్‌ఫెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శేఖర్‌బాబు తెలిపారు. బుధవారం మండలంలోని రేగడగడూరులో పంట నిల్వలను ఆయన పరిశీలించారు. జిల్లాలో సాగు చేసిన 19 మండలాల్లో జొన్న కొనుగోలు ఏర్పాటు చేశామన్నారు. ఇప్పటికి 983 మంది రైతులకు చెందిన 6500 మెట్రిక్‌ టన్నుల జొన్నలు కొనుగోలు చేశామన్నారు. డీఎం నాగరాజు, ఏడీ ఆంజనేయులు, ఏవో పవన్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - Mar 28 , 2024 | 12:10 AM

Advertising
Advertising