ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP News.. కర్నూలు: జీజీహెచ్ సిబ్బంది నిర్లక్ష్యం

ABN, Publish Date - Mar 19 , 2024 | 07:02 AM

కర్నూలు: నగరంలో జీజీహెచ్ సిబ్బంది నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. ఆదివారం బూత బంగ్లాలోని అనస్థీషియా ఆపరేషన్ థియేటర్ క్లీన్ చేస్తుండగా హెచ్‌వోడి గదిలోకి మూగ చెవుడు గల ఐదేళ్ల బాలుడు సుదిత వెళ్లాడు. అది గమనించని ఆసుపత్రి సిబ్బంది ఆపరేషన్ థియేటర్ గది తలుపులు వేశారు.

కర్నూలు: నగరంలో జీజీహెచ్ (GGH) సిబ్బంది నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. ఆదివారం బూత బంగ్లాలోని అనస్థీషియా ఆపరేషన్ థియేటర్ (Anesthesia Operation Theatre) క్లీన్ చేస్తుండగా హెచ్‌వోడి (HOD) గదిలోకి మూగ చెవుడు గల ఐదేళ్ల బాలుడు సుదిత వెళ్లాడు. అది గమనించని ఆసుపత్రి సిబ్బంది (Hospital Staff) ఆపరేషన్ థియేటర్ గది తలుపులు వేశారు. దీంతో ఆ బాలుడు 21 గంటల పాటు నరకయాతన అనుభవించాడు. గదిలో ఉన్న ఫ్రిజ్‌లోని నీరు తాగి కడుపు నింపుకున్నాడు. మరోవైపు తమ కుమారుడు కనిపించడం లేదని బాలుని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సోమవారం ఆపరేషన్ థియేటర్ గది శుభ్రం చేసేందుకు సిబ్బంది తలుపులు తీశారు. బాలుడు కనిపించడంతో అవాక్కయ్యారు. విషయం తెలుసుకున్న ఆస్పత్రి అధికారులు బాలుడిని తల్లిదండ్రులకు అప్పగించారు.

Updated Date - Mar 19 , 2024 | 07:02 AM

Advertising
Advertising