ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

టీడీపీలో చేరిక

ABN, Publish Date - Mar 29 , 2024 | 12:55 AM

నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీకి షాక్‌ తగిలింది.

టీడీపీలో చేరిన నాయకులతో బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి

నందికొట్కూరు మార్చి 28: నందికొట్కూరు నియోజకవర్గంలో వైసీపీకి షాక్‌ తగిలింది. నందికొట్కూరు మండలం బిజినవేముల గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు రమేష్‌ యాదవ్‌, శంకర్‌ యాదవ్‌, సుధాకర్‌ యాదవ్‌, బాలకృష్ణ యాదవ్‌, మధు యాదవ్‌ ఆధ్వర్యంలో వైసీపీ నాయకులు గురువారం నందికొట్కూరులో మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్‌ నాయకుడు బైరెడ్డి రాజశేఖర్‌రెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు. వైసీపీ వార్డు మెంబర్‌ యేసు రత్నం, ఇండిపెండెంట్‌ అభ్యర్థి అఖిల్‌, గ్రామానికి చెందిన ముఖ్య నాయకులతో పాటు ఎస్సీ, బీసీ, మైనార్టీలు, దాదాపు వంద కుటుంబాలు టీడీపీలో చేరాయి.

Updated Date - Mar 29 , 2024 | 12:55 AM

Advertising
Advertising