అందరికీ దుర్గామాత ఆశీస్సులు ఉండాలి
ABN, Publish Date - Oct 03 , 2024 | 01:13 AM
దుర్గామాత ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత అన్నారు.
దుర్గామాత మట్టి విగ్రహాల ఉచిత పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న మంత్రి టీజీ భరత
మంత్రి టీజీ భరత
కర్నూలు(కల్చరల్), అక్టోబరు 2: దుర్గామాత ఆశీస్సులు రాష్ట్ర ప్రజలందరిపై ఉండాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత అన్నారు. గురువారం నగరంలోని మౌర్య ఇనలోగల మంత్రి కార్యాల యంలో దుర్గామాత మట్టి విగ్రహాల కూపన్లను ఆయన మంటప నిర్వాహకులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత మాట్లాడుతూ ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా టీజీవీ సంస్థల తరపున దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దుర్గామాత మట్టి విగ్రహాలనుఉచితంగా పంపిణీ చేస్తున్నామని చెప్పారు.
Updated Date - Oct 03 , 2024 | 01:13 AM