ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

నిత్యాన్నదాన పథకానికి విరాళం

ABN, Publish Date - Mar 28 , 2024 | 12:13 AM

శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న శాశ్వత అన్న ప్రసాద వితరణ పథకానికి బుధవారం హైదరాబాద్‌ చెందిన ఎం.వెంకటేష్‌ అనే భక్తురాలు రూ. 1,01,116 విరాళాన్ని పర్యవేక్షకురాలు హిమబిందుకు అందజేశారు.

శ్రీశైలం, మార్చి 27: శ్రీశైల దేవస్థానం నిర్వహిస్తున్న శాశ్వత అన్న ప్రసాద వితరణ పథకానికి బుధవారం హైదరాబాద్‌ చెందిన ఎం.వెంకటేష్‌ అనే భక్తురాలు రూ. 1,01,116 విరాళాన్ని పర్యవేక్షకురాలు హిమబిందుకు అందజేశారు. అలాగే తిరుపతికి చెందిన సీహెచ్‌ నారాయణస్వామి అనే భక్తుడు రూ.1,01,116 విరాళాన్ని పర్యవేక్ష కుడు మధుసూదన్‌రెడ్డికి అందజేశారు. దాతకు దేవస్థానం అధికారులు స్వామి శేషవస్త్రం, స్వామి, అమ్మవార్ల చిత్రపటం, ప్రసాదా లను అందజేసి సత్కరించారు.

Updated Date - Mar 28 , 2024 | 12:13 AM

Advertising
Advertising