ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

పిల్లలతో కలిసి తల్లి అదృశ్యం

ABN, Publish Date - Jan 12 , 2024 | 12:21 AM

తాలూకా పోలీసు స్టేషన్‌ పరిధిలో భూపాల నగర్‌కు చెందిన సుమంజలి అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి అదృశ్యమైనట్లు కేసు నమోదైంది.

కర్నూలు, జనవరి 11: తాలూకా పోలీసు స్టేషన్‌ పరిధిలో భూపాల నగర్‌కు చెందిన సుమంజలి అనే మహిళ తన ఇద్దరు పిల్లలతో కలిసి అదృశ్యమైనట్లు కేసు నమోదైంది. సుమంజలి భర్త గత పదిహేను రోజుల కింద మృతి చెందాడు. ఈమె కూలీ పని చేస్తూ జీవిస్తోంది. బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంట్లో ఎవ్వరికి చెప్పకుండా తన ఇద్దరూ పిల్లలను తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది. బంధువులు, చుట్టుపక్కల అంతా గాలించిన ఫలితం లేకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు. బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - Jan 12 , 2024 | 12:21 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising