ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

విద్యుత్‌ శాఖ బలవంతపు వసూళ్లు నిలిపివేయాలి

ABN, Publish Date - Mar 28 , 2024 | 12:23 AM

అదనపు డిపాజిట్ల పేరుతో బలవంతపు వసూళ్లు చేయడం విద్యుత్‌ శాఖ అధికారులు మానుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు డిమాండ్‌ చేశారు

మాట్లాడుతున్న బాబూరావు

విద్యుత్‌ శాఖ బలవంతపు వసూళ్లు నిలిపివేయాలి

సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు

పాయకాపురం, మార్చి 27 : అదనపు డిపాజిట్ల పేరుతో బలవంతపు వసూళ్లు చేయడం విద్యుత్‌ శాఖ అధికారులు మానుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు సీహెచ్‌ బాబూరావు డిమాండ్‌ చేశారు. బుధవారం పాయకాపురం శాంతినగర్‌ ప్రాంతంలో బాబురావు ఆ పార్టీ నేతలతో కలసి పర్యటించారు. ఈ సందర్భంగా అదనపు డిపాజిట్లు చెల్లించని విద్యుత్‌ కనెక్షన్లను సిబ్బంది తొలగిస్తుండటాన్ని ఆయన గమనించారు. ఈ సందర్బంగా స్థానికులు తమ సమస్యలను బాబూరావు దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం బాబూరావు మాట్లాడుతూ తక్షణం విద్యుత్‌ శాఖ బలవంతపు వసూళ్లను నిలిపివేయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Mar 28 , 2024 | 12:23 AM

Advertising
Advertising