ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

14 వరకు ఓటరుగా నమోదు చేసుకోవచ్చు

ABN, Publish Date - Mar 28 , 2024 | 12:13 AM

ఎన్నికల నామినేషన్లు మొదలు కాక ముందు వర కు(ఏప్రిల్‌ 14వ తేదీ) 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమో దు చేసుకోచ్చని మదనపల్లె ఆర్డీవో హరిప్రసాద్‌ పేర్కొన్నారు.

ఓటు నమోదుపై ప్రిన్సిపాళ్లకు సూచనలిస్తున్న ఆర్డీవో ప్రభాకర్‌రెడ్డి

మదనపల్లె టౌన, మార్చి 27: ఎన్నికల నామినేషన్లు మొదలు కాక ముందు వర కు(ఏప్రిల్‌ 14వ తేదీ) 18 ఏళ్లు నిండిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమో దు చేసుకోచ్చని మదనపల్లె ఆర్డీవో హరిప్రసాద్‌ పేర్కొన్నారు. బుఽధవారం సబ్‌కలెక్టరేట్‌లో ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లు, మూడు మండలాల ఎంఈవోలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ఇప్పటి వరకు నమోదైన ఓటర్లతో పాటు కొత్త ఓటర్ల నమోదుకు మాత్రమే ఇంకా 21 రోజులు గడువు ఉందన్నారు. దీనిపై విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. అలాగే ఓటు హక్కు పొందిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు విని యోగించుకునేలా అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో ఎంఈవోలు ప్రభాకర్‌ రెడ్డి, పద్మావతి, రాజగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 28 , 2024 | 12:13 AM

Advertising
Advertising