ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

గ్రూప్‌-2 మెయిన్స్‌ ఫిబ్రవరి 23కు వాయిదా

ABN, Publish Date - Nov 13 , 2024 | 05:17 AM

అభ్యర్థుల అభ్యర్థన మేరకు గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షను ఏపీపీఎస్సీ వాయిదా వేసింది.

భ్యర్థుల అభ్యర్థన మేరకు గ్రూప్‌-2 మెయిన్స్‌ పరీక్షను ఏపీపీఎస్సీ వాయిదా వేసింది. ఇటీవల ప్రకటించిన షెడ్యూలు ప్రకారం జనవరి 5న మెయిన్స్‌ పరీక్ష జరగాలి. అయితే, మెయిన్స్‌ పరీక్షపై నెలకొన్న అనిశ్చితి కారణంగా పరీక్షకు సన్నద్ధం కాలేకపోయామని, అలాగే ఇతర పోటీ పరీక్షలూ ఉన్నాయని, మెయిన్స్‌ను వాయిదా వేయాలని అభ్యర్థులు ఏపీపీఎస్సీని కోరారు. వారి అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకున్న ఏపీపీఎస్సీ ఫిబ్రవరి 23న గ్రూప్‌-2 మెయిన్స్‌ నిర్వహించనున్నట్లు మంగళవారం తెలిపింది.

Updated Date - Nov 13 , 2024 | 05:17 AM