ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

చంద్రబాబు సభను విజయవంతం చేయాలి

ABN, Publish Date - Apr 03 , 2024 | 12:46 AM

రావులపాలెంలోని టీడీపీ కార్యాలయ సమీపంలో బుధవారం జరిగే చంద్రబాబు ప్రజాగళం సభను విజయవంతం చేయాలని కొత్తపేట అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి బండారు సత్యానందరావు పిలుపునిచ్చారు.

రావులపాలెం, ఏప్రిల్‌ 2: రావులపాలెంలోని టీడీపీ కార్యాలయ సమీపంలో బుధవారం జరిగే చంద్రబాబు ప్రజాగళం సభను విజయవంతం చేయాలని కొత్తపేట అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి బండారు సత్యానందరావు పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన స్థానిక నాయకులతో కలిసి సభ జరిగే ప్రాంతాన్ని పరిశీలించారు. చంద్రబాబు ఏపక్క నుంచి ప్రసంగించాలి, సభకు వచ్చే టీడీపీ-జనసేన-బీజేపీ శ్రేణులు ఎక్కడి నుంచి వీక్షించాలనే అంశంపై చర్చించారు. మధ్యాహ్నం 3 గంటలకు సభ ప్రారంభమవుతుందని నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. బండారు సంజీవ్‌, చిలువూరి సతీష్‌రాజు, గుత్తుల పట్టాభిరామారావు, కాసా విజయసాగర్‌ పాల్గొన్నారు.

Updated Date - Apr 03 , 2024 | 12:46 AM

Advertising
Advertising