ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

మొక్కు తీరకుండానే మృత్యుఒడికి..

ABN, Publish Date - Jan 29 , 2024 | 12:51 AM

గుడికి మొక్కు తీర్చుకుందామని వెళ్లిన ఆనందం ఆ కుటుంబంలో గంటల్లో ఆవిరై పోయింది.

రాజమహేంద్రవరం, జనవరి 28(ఆంధ్రజ్యోతి): గుడికి మొక్కు తీర్చుకుందామని వెళ్లిన ఆనందం ఆ కుటుంబంలో గంటల్లో ఆవిరై పోయింది. బొమ్మూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖ పట్నం జిల్లా కొత్తగాజువాకకు చెందిన గొర్ల నాయుడు(26) ఏవీ అప్పారావు రోడ్‌లో అక్కాబావ దగ్గర ఉంటున్నాడు. తన బావ అప్పల నాయుడు సూపర్‌వైజర్‌గా పనిచేసే రెస్టారెంట్లో ఉద్యోగం చేస్తున్నాడు. మొక్కు తీర్చుకోవడానికి కుటుంబీకులతో కలిసి ఆదివారం కేశవరంలోని గుడికివెళ్లాడు. ఏవో సరుకులు అవసరం కావడంతో రాజమహేంద్రవరం వచ్చి తిరిగి వెళుతుండగా రాజవోలు రోడ్డులో పక్కనే వెళ్తున్న పౌర సరఫరాల బియ్యం రవాణా చేసే వ్యాన్‌ తొట్టి వెనుక భాగం అతడి తల కు బలంగా తగిలింది.దీంతో నాయుడు సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ జుబేర్‌ తెలిపారు.

Updated Date - Jan 29 , 2024 | 07:46 AM

Advertising
Advertising