ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

జడ్పీ మాజీ సీఈవోపై విచారణాధికారిగా జేసీ

ABN, Publish Date - Apr 03 , 2024 | 12:55 AM

జడ్పీ మాజీ సీఈవో ప్రభాకర్‌రెడ్డిపై విచారణకు ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. విచారణ అధికారిగా పంచాయతీరాజ్‌ రాష్ట్ర స్థాయి అధికారిని నియమిస్తారని అనుకున్నారు. అయితే కలెక్టర్‌ షన్మోహన్‌ విచారణ అధికారిగా చిత్తూరు జేసీ శ్రీనివాసులు పేరును ప్రతిపాదించినట్లు తెలిసింది.

చిత్తూరు రూరల్‌, ఏప్రిల్‌ 2: జడ్పీ మాజీ సీఈవో ప్రభాకర్‌రెడ్డిపై విచారణకు ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే. విచారణ అధికారిగా పంచాయతీరాజ్‌ రాష్ట్ర స్థాయి అధికారిని నియమిస్తారని అనుకున్నారు. అయితే కలెక్టర్‌ షన్మోహన్‌ విచారణ అధికారిగా చిత్తూరు జేసీ శ్రీనివాసులు పేరును ప్రతిపాదించినట్లు తెలిసింది. నేడో, రేపో ఆదేశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. గతంలో కూడా ఇతడిపైౖ లోకాయుక్తలో వచ్చిన ఫిర్యాదులు, విచారణపై నివేదికలను కూడా జేసీ శ్రీనివాసులు పంపించారు. ఇదిలా ఉండగా జిల్లాలో, జడ్పీ పరిధిలో సుదీర్ఘకాలం పనిచేయడం, అధికార పార్టీ నేతల అండదండలు ఉండటంతో ప్రభాకర్‌రెడ్డి ఎన్నికల్లో ప్రభావితం చేసే అవకాశం ఉందని శాసన మండలి మాజీ చైర్మన్‌ షరీఫ్‌, మాజీ ఎమ్మెల్సీ దొరబాబు, ఇతర టీడీపీ నాయకులు కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఎట్టకేలకు మాజీ సీఈవో ప్రభాకర్‌రెడ్డిపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

Updated Date - Apr 03 , 2024 | 12:55 AM

Advertising
Advertising