ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఊరొదిలి ఇరవై ఏళ్లయినా ఓటరే..!

ABN, Publish Date - Jan 29 , 2024 | 12:25 AM

తుది ఓటర్ల జాబితాలో ఊరు వదిలి వెళ్లి ఏళ్లు గడిచినా ఓటరుగానే ఉన్నారు.

ఏళ్ల క్రితం ఊరొదిలి వెళ్లినా ఓటరుగానే...

వెదురుకుప్పం, జనవరి 28: తుది ఓటర్ల జాబితాలో ఊరు వదిలి వెళ్లి ఏళ్లు గడిచినా ఓటరుగానే ఉన్నారు. వెదురుకుప్పం మండలం పచ్చికాపల్లం జడ్పీ ఉన్నత పాఠశాలలోని పోలింగ్‌ కేంద్ర పరిధికి సంబంధించి పచ్చికాపల్లంపేట గ్రామానికి చెందిన కృష్ణారెడ్డి(63) ఊరు వదిలి వెళ్లిపోయి ఇరవై ఏళ్లు గడుస్తున్నాయని స్థానికులు తెలిపారు. కానీ, అతడికి క్రమసంఖ్య-282తో ఇంటి సంఖ్య-3-5తో తాజా జాబితాలో ఓటు ఉంది.

Updated Date - Jan 29 , 2024 | 12:25 AM

Advertising
Advertising