ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

విద్యుదాఘాతంతో మహిళా రైతు మృతి

ABN, Publish Date - Mar 29 , 2024 | 12:49 AM

గుడిపాల మండలం 197 రామాపురం పంచాయతీ సింగారపేటలో గురువారం విద్యుదాఘాతంతో మహిళా రైతు మృతిచెందారు.

మృతిచెందిన షాలిని

గుడిపాల, మార్చి 28: గుడిపాల మండలం 197 రామాపురం పంచాయతీ సింగారపేటలో గురువారం విద్యుదాఘాతంతో మహిళా రైతు మృతిచెందారు. సింగారపేటకు చెందిన లారెన్స్‌ భార్య షాలిని(46) తమ పొలంలో మోటారు స్విచ్‌ ఆన్‌చేస్తుండగా విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా గాయుపపడ్డారు. చికిత్స నిమిత్తం ఆమెను వేలూరు సీఎంసీకి తరలించగా, అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు ఎస్‌ఐ శ్రీనివాసరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - Mar 29 , 2024 | 12:49 AM

Advertising
Advertising