రూ.93 వేల నగదు సీజ్
ABN, Publish Date - Mar 29 , 2024 | 12:49 AM
బిల్లులు లేకుండా తరలిస్తున్న రూ.93 వేల నగదును చెక్పోస్టు తనిఖీ అధికారులు సీజ్ చేశారు.
గుడిపాల, మార్చి 28: బిల్లులు లేకుండా తరలిస్తున్న రూ.93 వేల నగదును చెక్పోస్టు తనిఖీ అధికారులు సీజ్ చేశారు. వేలూరు నుంచి శ్రీసత్యసాయి జిల్లాకు చెందిన మినీలారీలో డ్రైవర్ ఎలాంటి ఆధారాలు, బిల్లులు లేకుండా రూ.93 వేల నగదు తీసుకొస్తున్నారు. చెక్పోస్టు వద్ద తనిఖీ అధికారి గణపతి ఈ నగదును గుర్తించి సీజ్ చేశారు. తనిఖీలో ఏఎ్సఐ రాజేంద్రన్, పోలీసులు పాల్గొన్నారు.
Updated Date - Mar 29 , 2024 | 12:50 AM