ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

జగనన్నతోడు లబ్ధిదారులకు రూ.18.21కోట్లు

ABN, Publish Date - Jan 12 , 2024 | 12:30 AM

జగనన్న తోడు పథకంలో భాగంగా తిరుపతి జిల్లాలోని 16,541మంది లబ్ధిదారులకు రూ.17.50కోట్లు జమ చేసినట్లు కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి తెలిపారు.

తిరుపతిలో నమూనా చెక్కు అందుకుంటున్న లబ్ధిదారులు

తిరుపతి(కలెక్టరేట్‌), జనవరి 11 : జగనన్న తోడు పథకంలో భాగంగా చిరు వ్యాపారుల ఆర్థిక స్వావలంబన కోసం నాలుగో ఏడాది ఎనిమిదవ విడత కింద జిల్లాలోని 16,541మంది లబ్ధిదారులకు రూ.17.50కోట్లు జమ చేసినట్లు కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి తెలిపారు.గతంలో రుణాలు తీసుకున్న 30,782మంది చిరు వ్యాపారులకు సుమారు రూ.70.71లక్షలు వడ్డీ రీయింబర్స్‌మెంట్‌ లభిస్తుందని తెలిపారు. గురువారం కలెక్టరేట్‌లో ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంతో కలిసి లబ్ధిదారులకు రూ.18.21కోట్ల మెగా చెక్కును అందజేశారు.డీఆర్డీఏ, మెప్మా, అధికారులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Jan 12 , 2024 | 12:31 AM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising