ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

40 సంవత్సరాల నమ్మకం నిలుపుకుంటూ రమణీయమైన వివాహ వేడుకలు మీ ఇంట వెలిగేలా చేస్తున్న కాకతీయ మ్యారేజస్ తో మీ పేరు ఈరోజే నమోదు చేసుకోండి! ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఎనసీసీ సర్టిఫికెట్‌తో ఉద్యోగాల్లో ప్రాధాన్యం

ABN, Publish Date - Jan 29 , 2024 | 12:14 AM

ఎనసీసీ సర్టిఫికెట్‌తో ఉద్యోగాలకు వెళ్లినపుడు ప్రాధాన్యముంటుందని కొడిగెనహళ్లి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ మురళీధర్‌బాబు తెలిపారు.

ఎనసీసీ ఏ సర్టిఫికెట్‌ పరీక్షలకు హాజరైన విద్యార్థులు, అధికారులు

హిందూపురం అర్బన, జనవరి 28: ఎనసీసీ సర్టిఫికెట్‌తో ఉద్యోగాలకు వెళ్లినపుడు ప్రాధాన్యముంటుందని కొడిగెనహళ్లి గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్‌ మురళీధర్‌బాబు తెలిపారు. పరిగి మండలంలోని కొడిగెనహళ్లి గురుకుల పాఠ శాలలో ఆదివారం విద్యార్థులకు ఎనసీసీ ఏ సర్టిఫికెట్‌ ప్రాక్టికల్‌, థియరీ పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ... ప్రభుత్వ ఉద్యోగాలకు ఎనసీసీ సర్టిఫికెట్‌పై వెయిటేజ్‌ మార్కులు ఉంటాయన్నారు. ఈ పరీక్షలకు ఏపీ ఆర్‌ఎస్‌ కొడిగెనహళ్లి, లేపాక్షి నవోదయ, హిందూపురం చిన్మ య, జడ్పీహెచఎస్‌ సోమందేపల్లి, జడ్పీహెచఎస్‌ పెనుకొండ, కిరికెర ఎల్‌ఆర్‌జీ పాఠశాలల నుంచి 202 మంది విద్యార్థులు హాజరయ్యారు. బాలుర విభాగానికి ఆరో ఆంధ్ర బెటాలి యన కమాండింగ్‌ అధికారి లెఫ్టినెంట్‌ కల్నల్‌ ఎంఎస్‌ కులకర్ణి, బాలికల విభా గానికి కమాండింగ్‌ అధికారి కల్నల్‌ ఎల్‌డీ రోడ్రిక్స్‌ హాజరయ్యారు. పాఠశాల ఎనసీసీ అధికారి అరుణ్‌కుమార్‌, వివిధ పాఠశాలల ఎనసీసీ అధికారులు హాజరయ్యారు.

Updated Date - Jan 29 , 2024 | 12:14 AM

Advertising
Advertising