ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ముగిసిన పదో తరగతి పరీక్షలు

ABN, Publish Date - Mar 29 , 2024 | 12:48 AM

కొత్తచెరువు, మార్చి 28: జిల్లా వ్యాప్తంగా గురువారం జరిగిన సంస్కృతం, అరబిక్‌, పారసిన పరీక్షలకు 24 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని డీఈఓ మీనాక్షి తెలిపారు

కొత్తచెరువు, మార్చి 28: జిల్లా వ్యాప్తంగా గురువారం జరిగిన సంస్కృతం, అరబిక్‌, పారసిన పరీక్షలకు 24 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని డీఈఓ మీనాక్షి తెలిపారు. 35 పరీక్ష కేంద్రాలలో 1358మంది విద్యార్థులు పరీక్షలురాయాల్సి ఉండగా.. 1334 మంది హాజరైనట్లు తెలిపారు. 24 మంది గైర్హాజరయ్యారన్నారు. దీంతో 98 శాతం హాజరు నమోదైందని ఆమె తెలిపారు.

Updated Date - Mar 29 , 2024 | 12:48 AM

Advertising
Advertising