ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

‘ఆదోని అసెంబ్లీ సీటు వైశ్యులకే కేటాయించాలి’

ABN, Publish Date - Mar 15 , 2024 | 12:07 AM

ఆదోని అసెంబ్లీ స్థానాన్ని పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించడం హర్షణీయమని, వైశ్యులకు చెందిన స్థానిక పారిశ్రామికవేత్త విట్టా రమేష్‌కు పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు మిరియాల బద్రీనాథ్‌, ఆవోపా అధ్యక్షుడు వీటీ ప్రకాష్‌ కోరారు.

ఆదోని టౌన్‌, మార్చి 14: ఆదోని అసెంబ్లీ స్థానాన్ని పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించడం హర్షణీయమని, వైశ్యులకు చెందిన స్థానిక పారిశ్రామికవేత్త విట్టా రమేష్‌కు పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షుడు మిరియాల బద్రీనాథ్‌, ఆవోపా అధ్యక్షుడు వీటీ ప్రకాష్‌ కోరారు. గురువారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గతంలో రాచోటి రామయ్య మూడుసార్లు ఎమ్మెల్యేగాను, విట్టా కిష్టప్ప మూడుసార్లు మున్సిపల్‌ చైర్మన్‌ గాను, ఎంపికై నియోజకవర్గ ప్రజలకు సేవలందిచారని పేర్కొన్నారు. బీజేపీ అధిష్టానం ఈ విషయంలో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఆర్య వైశ్య మహిళా మండలి అధ్యక్షురాలు డాక్టర్‌ మిరియాల వినీత, జిల్లా కార్యదర్శి వినోద్‌కుమార్‌, ఉపాధక్షుడు జీ నారాయణ, ఆవోపా కార్యదర్శి మిరియాల శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 15 , 2024 | 12:07 AM

Advertising
Advertising