ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వెబ్ స్టోరీస్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

తెలుగు రాష్ట్రాలలో ప్రజలు బతకలేరు..

ABN, Publish Date - Dec 21 , 2023 | 01:52 PM

ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలలో ప్రజలు ఇక బతకలేరు. బియ్యం నాణ్యమైనవి కిలో రూ. 60 దాటాయి. పప్పులు కిలో రెట్టింపు అయ్యాయి. చివరకు ఉప్పు కూడా కిలోకు రూ. 5 పెంచారు. కూరగాయలు గాయాలు చేస్తున్నాయి.

ABN Digital: ఆంధ్రా, తెలంగాణ రాష్ట్రాలలో ప్రజలు ఇక బతకలేరు. బియ్యం నాణ్యమైనవి కిలో రూ. 60 దాటాయి. పప్పులు కిలో రెట్టింపు అయ్యాయి. చివరకు ఉప్పు కూడా కిలోకు రూ. 5 పెంచారు. కూరగాయలు గాయాలు చేస్తున్నాయి. మాంసం ధరలతో కూరగాయధరలు పోటీ పడుతున్నాయి. అసలు జనం బతకాలా? చావాలా? పాలకులే చెప్పాలి. ఒక్కసారి విశాఖ, విజయవాడ, హైదరాబాద్.. ఇంకా పలు నగరాలలో ధరల స్థితి చూస్తే గుండెలు అదిరిపోతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు రోజు రోజుకు పెరుగుతుండడంతో సామాన్య మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారం పడుతోంది. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - Dec 21 , 2023 | 01:52 PM

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising