ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

తిరుపతి జిల్లాలో రెచ్చిపోయిన వైసీపీ శ్రేణులు

ABN, First Publish Date - 2023-10-30T10:46:27+05:30

తిరుపతి జిల్లా: పీలేరులో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. పీలేరు ఎమ్మార్వో ఆఫీసులో సర్వేయర్‌పై దాడికి యత్నించారు. కోర్టు వివాదంలో ఉండే భూమికి ఎంజాయ్‌మెంట్ సర్టిఫికేట్ ఇవ్వడం కుదరదని సర్వేయర్ స్పష్టం చేశారు.

తిరుపతి జిల్లా: పీలేరులో వైసీపీ శ్రేణులు రెచ్చిపోయారు. పీలేరు ఎమ్మార్వో ఆఫీసులో సర్వేయర్‌పై దాడికి యత్నించారు. కోర్టు వివాదంలో ఉండే భూమికి ఎంజాయ్‌మెంట్ సర్టిఫికేట్ ఇవ్వడం కుదరదని సర్వేయర్ స్పష్టం చేశారు. ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని సర్వేయర్‌పై వైసీపీ నేతలు అనిల్ రెడ్డి, సునీల్ రెడ్డి దాడికి యత్నించారు. పూర్తి సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.

Updated Date - 2023-10-30T10:46:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising